పాటించాల్సిన ధర్మాన్ని పాటించకుండా రకరకాల సాకులు చెప్పి తప్పించుకోవటం మనిషి లక్షణం. అలా తప్పించుకోకుండా మనిషిగా పుట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని పాటించవచ్చు అని రాముడు, ఎన్ని సుఖాలున్నా ధర్మాన్ని పాటించవచ్చు అని కృష్ణుడు నిరూపించారు. వారి కంటే కష్టం కానీ, సుఖం కానీ ఏ మనిషీ అనుభవించలేడు.
No comments:
Post a Comment
Thanks for your comment.